Home » Group-1
గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.
టీఎస్పీఎస్సీ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్కు 2.83 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారి బయోమెట్రిక్ను సేకరించారు. ఈ ఏడాది జూన్లో రెండోసారి 2.33 లక్షల మందే హాజరయ్యారు. 50 వేలు చిన్న సంఖ్య కాదు. ఆ 50 వేల మందికి టీఎస్పీఎస్సీపై విశ్వాసం
తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రూప్1 పరీక్షలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ (Madhuyashki) అన్నారు.
టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్ష సమయంలో బయోమెట్రిక్(Biometric) తీసుకోకపోవడంతో గ్రూప్1 రాసి తీవ్రంగా నష్టపోతున్నామని ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు.
గ్రూప్ 1 రద్దుపై తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1(Group 1) రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని హైకోర్టు తెలిపింది.
తెలంగాణ హైకోర్టు(Telangana High Court)గ్రూప్1 పరీక్షలను రద్దు చేసిందని.. పరిక్ష రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...
తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొదంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి ఎన్ఎస్యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.