• Home » Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.

AP Raj Bhavan: ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు.. వైఎస్ షర్మిల గైర్హాజరు!

AP Raj Bhavan: ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు.. వైఎస్ షర్మిల గైర్హాజరు!

గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించారు.ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అతిథ్యమిచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్‌ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.

Republic day 2024: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల సంఘం శకటం

Republic day 2024: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల సంఘం శకటం

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

Governor Abdul Nazir: గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో అంగన్వాడీల నిరసన

Governor Abdul Nazir: గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో అంగన్వాడీల నిరసన

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazi ) శనివారం నాడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అంగన్వాడీల నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్రకార్లతో ఆందోళన తెలిపారు.

AP NEWS: గవర్నర్ కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అంగన్‍వాడీల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

AP NEWS: గవర్నర్ కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అంగన్‍వాడీల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అనంతపురంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటిస్తుండగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలిపారు. గవర్నర్ సర్ తమ సమస్యలు పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు.

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

Andhrapradesh: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు.

AP Politics : చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన గవర్నర్.. పావు గంట లోకేష్‌తో ప్రత్యేకంగా చర్చ

AP Politics : చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన గవర్నర్.. పావు గంట లోకేష్‌తో ప్రత్యేకంగా చర్చ

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కార్ చేపడుతున్న కక్షపూరిత కార్యక్రమాల గురించి నిశితంగా గవర్నర్‌కు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, పీతల సుజాత, అశోక్ కుమార్ వివరించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి