• Home » Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు.

వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించం

వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించం

వైసీపీ ప్రభుత్వం ఇంధన రంగంలో రూ.1.29 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందని రాష్ట్ర విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి  కీలక వ్యాఖ్యలు

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు..  మంత్రి గొట్టిపాటి ఫైర్

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Andhrapradesh: గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని... ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు.

Minister Gottipati: తిరుమల లడ్డూను కల్తీ చేయడంతో వైసీపీ ప్రభుత్వాన్ని  తరిమికొట్టారు

Minister Gottipati: తిరుమల లడ్డూను కల్తీ చేయడంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టారు

పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టిందని.. ఒక్క సంతకంతో రూ. 3 వేలు పింఛన్ చంద్రబాబు రూ. 4 వేలు చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 100 రోజుల్లోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

Minister Sathya Kumar:  వరద బాధితుల వైద్య సేవలపై మంత్రి సత్యకుమార్ ఆరా

Minister Sathya Kumar: వరద బాధితుల వైద్య సేవలపై మంత్రి సత్యకుమార్ ఆరా

వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు.

Rains: అర్ధరాత్రి మంత్రులు అనగాని, గొట్టిపాటి పర్యటన

Rains: అర్ధరాత్రి మంత్రులు అనగాని, గొట్టిపాటి పర్యటన

వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి పర్యటించారు.

Gottipati: ఆ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

Gottipati: ఆ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి