• Home » Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

Minister Gottipati: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి ఆరా..

పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అలాగే గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు.

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందుకు సన్మానం చేయాలా?

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచినందుకు సన్మానం చేయాలా?

తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి... ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాదేసినందుకు సన్మానం చేయాలా? అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు.

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

Gottipati Ravi Kumar: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు.

వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించం

వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించం

వైసీపీ ప్రభుత్వం ఇంధన రంగంలో రూ.1.29 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందని రాష్ట్ర విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

Gottipati Ravi Kumar: వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి  కీలక వ్యాఖ్యలు

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు..  మంత్రి గొట్టిపాటి ఫైర్

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Andhrapradesh: గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని... ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి