Home » Gold News
ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,600కు చేరింది, ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 3,500 డాలర్లకు చేరింది, భారత్లో పెళ్లి సీజన్ కూడా డిమాండ్ను పెంచింద
Gold Rate History: ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 85,300 రూపాయలుగా ఉండేది. మార్చి నెలలో 87,550 రూపాయలు ఉండింది. ఏప్రిల్ నెలలో మాత్రం భారీగా పెరిగింది. లక్షకు చేరింది.
Gold Bar Inside Boy Stomach: అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు. మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు.
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. అయితే ఎందుకు పెరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత వంటి కారణాల వల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఈ ఎఫెక్ట్ కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసిడి ధరలపై పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్లు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Gold Rate: ఇండియాతో పోల్చుకుంటే ఓ ఆరు దేశాల్లో బంగారం చాలా చీప్ ధరలకు దొరుకుతుంది. బంగారం చాలా చీప్గా దొరికే ఆ ఆరు దేశాలు ఏవి.. ఆ దేశాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఓ లుక్ వేయండి.
ఈరోజు (ఏప్రిల్ 21న) బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ముందుగా తాజా ధరలను తెలుసుకుని వెళ్లండి మరి. ఎందుకంటే వీటి ధరలు దాదాపు లక్షకు దగ్గరకు చేరుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పసిడికి అనుకూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు పైపైకి చేరుతున్నాయి. కానీ తగ్గడం లేదు. అంతేకాదు ఇప్పటివరకు గత నాలుగు నెలల్లోనే పసిడి ఏకంగా 25 శాతం పెరగడం విశేషం.
చూడగానే కళ్లు జిగేల్ మనేలా తళతళ మెరుస్తూ పచ్చని పసుపు రంగులో బంగారు ఇటుకలు, డబ్బుల కట్టలు.. అదీ డాలర్లు. 27ఏళ్ల భారతదేశ పౌరుడు తరలిస్తూ ఉంటే.. అది చూసిన ఎయిర్ పోర్ట్ తనిఖీ అధికార్లకు..