Home » Gold News
బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్న
ఇటీవల బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. గోల్డ్ రేటు ఆకాశం వైపు దూసుకెళ్తుంది. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు బయపడే రోజులు వచ్చాయి. డాలర్తో పోల్చుకుంటే..
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని..
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,18, 690 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,08,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 89,020 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఇటీవల పైపైకి చేరిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ, కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మార్కెట్ పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నాటికి వీటి ధరల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది.
దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే నిన్నటితో పోలిస్తే వీటి రేట్లు భారీగా పెరగడం విశేషం. ప్రస్తుతం వీటి ధరలు ఏ నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఈరోజు బంగారం, వెండి కొనాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత మూడు రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. అయితే ధరలు ఏ మేరకు తగ్గాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి. గతంలో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర లక్ష స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు లక్షా 12 వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ కొనాలని చూస్తున్న వారు నేటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోండి.
హైదరాబాద్ నగంరలో ఐటీ అధికారులు మరోసారి విస్తృత్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ప్రముఖ బంగారం షాపు యజమానులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.