Home » Gautham Adani
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో..
భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు.
మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ..
ఒడిశాలోని బాలాసార్లో మూడు రైళ్లు ఢీకొని 275 మంది మృత్యువాత పడటం, మరో 700 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారత ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించారు. వారి చదువులు తాము చూసుకుంటామని ఒక ట్వీట్లో తెలిపారు.
గౌతమ్ అదానీ ఆస్తి విలువ తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా గ్లోబల్ టాప్-20 సంపన్నుల జాబితాలో అదానీ తిరిగి చోటుదక్కించుకున్నారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో ఆయన ఆస్తి విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెంది 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
శరద్ పవార్ సడన్గా బాంబు పేల్చారు.
న్యూఢిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వెయ్యాలంటూ ఓవైపు కాంగ్రెస్ దుమారం రేపుతుంటే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం ఆ అంశాన్ని తేలిగ్గా..
ప్రధాని మోదీ (Prime Minister Modi) హైదరాబాద్ పర్యటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు.
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్తో నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్..
న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...