Home » Gautam Gambhir
టీ20 వరల్డ్కప్ తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం..
ఐపీఎల్ 2024 టైటిల్ని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తుది పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుని చిత్తుగా ఓడించి, కేకేఆర్ ఛాంపియన్గా..
ఐపీఎల్-2024 సీజన్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ నిలిచింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన కేకేఆర్ సునాయాసంగా టైటిల్ చేజిక్కించుకుంది. కేకేఆర్ టీమ్ టైటిల్ సాధించడం వెనుక ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. జట్టుతో పూర్తిగా మమేకమై సమర్థవంతంగా పని చేశాడు.
భారత జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను..
వావ్..ఏం ఆట! టోర్నమెంట్ ఆరంభం నుంచే అదిరే ప్రదర్శన చేసిన కోల్కతా నైట్రైడర్స్ టైటిల్ ఫైట్వరకూ అదేజోరు కొనసాగించింది. ఫలితంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని భారత మాజీ ఓపెనర్ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.
గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.