• Home » Gas Authority of India Ltd

Gas Authority of India Ltd

వ్యాపారాలు కుదేలు

వ్యాపారాలు కుదేలు

తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్‌ విభాగం గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్‌ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.

వాణిజ్య గ్యాస్‌ గండం.. హోటళ్లకు భారీ షాక్‌

వాణిజ్య గ్యాస్‌ గండం.. హోటళ్లకు భారీ షాక్‌

నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్‌ వినియోగదారులపై (కమర్షియల్‌ గ్యాస్‌) పెనుభారం పడిం ది.

హోటళ్లపై బండ

హోటళ్లపై బండ

కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి

 కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

బెంగళూరు నగరంలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్‌ స్టేషన్‌లలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు.

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం

పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం

దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయా వినియోగదారులు ఆ కనెక్షన్‌కు మారాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా మారకపోతే ఎల్‌పీజీ కనెక్షన్‌ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.

ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. పుకార్లు నమ్మొద్దు.. ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ

ఏపీలో గ్యాస్ కష్టాలు లేవు.. పుకార్లు నమ్మొద్దు.. ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ

ఏపీలో గ్యాస్ కష్టాలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొరత ఉందన్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళనకు గురై, సాధారణం కంటే 15 శాతం అదనంగా రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని గుర్తించింది.

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి