• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!

AP Politics: మంత్రివర్గంలో స్థానంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics: మంత్రివర్గంలో స్థానంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.

Ganta Srinivasa Rao: ఓటర్లు కూటమికే పట్టం కట్టారు..: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao: ఓటర్లు కూటమికే పట్టం కట్టారు..: గంటా శ్రీనివాసరావు

విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.

 AP Elections: జూన్ 4న సీఎం పదవికి  జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా

AP Elections: జూన్ 4న సీఎం పదవికి జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా

Andhrapradesh: భీమిలి నియోజకవర్గం మేనిఫెస్టోను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎట్టి పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమి పనిచేస్తుందన్నారు. వైసీపీ ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని అన్నారు.

భీమిలో వైసీపీకి షాక్ మీద షాక్..

భీమిలో వైసీపీకి షాక్ మీద షాక్..

విశాఖ జిల్లా: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. నిన్న జగన్ భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించే సమయంలో కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. ఇవాళ అదే నియోజకవర్గంపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష చేస్తున్నారు.

Ganta Srinivasa Rao: బీఆర్ఎస్‌లాగానే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం

Ganta Srinivasa Rao: బీఆర్ఎస్‌లాగానే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం

తెలంగాణలో బీఆర్ఎస్‌ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.

AP News: స్కిల్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఛార్జీ షీట్ దాఖలు చేసిన ఏసీబీ

AP News: స్కిల్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఛార్జీ షీట్ దాఖలు చేసిన ఏసీబీ

విజయవాడ ఎసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ అధికారులు గురువారం ఛార్జీ షీటు దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె. అచ్చెన్నాయుడు, గంటా సుబ్బా రావు, డాక్టర్ కే.లక్ష్మీనారాయణ తదితరుల పాత్ర ఉన్నట్లు అధికారులు ఛార్జీ షీట్‌లో పొందు పరిచారు.

Ganta Srinivasa Rao: పింఛన్ల  పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి