• Home » Gannavaram

Gannavaram

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం.. ఏం జరిగిందంటే

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం.. ఏం జరిగిందంటే

Gannavaram Airport: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతలోనే విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

AP Govt Officials: ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

AP Govt Officials: ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రధాని మోదీ పర్యటనకు గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్‌ డీకే బాలాజీ నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులు సమన్వయం తీసుకొని అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని ఆదేశించారు

YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు

YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. దీనిని ఆ కాలనీకి చెందిన యువకులు అడ్డుకున్నారు.

AP High Court: ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి బిగ్ షాక్

AP High Court: ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి బిగ్ షాక్

AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Fire Accident: అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం

Fire Accident: అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం

కృష్ణా జిల్లా: గన్నవరంలోని లిటిల్‌ లైట్స్‌ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వంశీ అరెస్ట్.. వైసీపీ నేతల్లో వణుకు

వంశీ అరెస్ట్.. వైసీపీ నేతల్లో వణుకు

YSRCP Leaders: గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.

Gannavaram : రంగ రంగా!

Gannavaram : రంగ రంగా!

ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్‌ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.

Minister Lokesh: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేశ్..

Minister Lokesh: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేశ్..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

AP News: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం..

AP News: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం..

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు.

Gannavaram Airport: మరోసారి గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం

Gannavaram Airport: మరోసారి గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం

Vijayawada: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్‌‌కు సిగ్నల్ అందక ఎయిర్‌ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి