Home » Gannavaram
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు (మేనత్త) వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నారు.
AP Congress : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి..
Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.
Andhrapradesh: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు.
Andhrapradesh: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చంద్రబాబు వచ్చారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో టీడీపీ శ్రేణుల కోలాహలం కనిపించింది. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఈ రిపోర్ట్ వెలుపలే టీడీపీ శ్రేణులను పోలీసులు నిలిపివేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు(Students) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన అంకిత్(15), శశివర్దన్(14) ఫొటో షూట్ నిమిత్తం గన్నవరం మండలం సావరగూడెనికి వచ్చారు.
విజయవాడ: గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో వంశీ గెలుపు కోసం సర్నాల బాలాజీ పని చేశారు. అయితే వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాలాజీ తటస్థంగా ఉండిపోయారు.