Home » Fruits & Vegetables
పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం సాధారణం. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యకర జీవితాన్ని పొందాలని కోరుకునేవారు రోజూ కొన్ని పండ్ల రసాలను తప్పనిసరిగా తీసుకుంటారు. అందులో ఈ 3 ఫ్రూట్ జ్యూసులు ఉంటే జాగ్రత్త. ఇవి డైలీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదకరం..
Papaya Disadvantages: బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాల వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. జీర్ణక్రియ నుంచి చర్మం వరకు అనేక సమస్యలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే ప్రజలు బొప్పాయిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ, ఈ వ్యక్తులకు మాత్రం బొప్పాయి చాలా హానికరం.
Jamun Seed Powder Health Benefits: నేరేడు పండు ఆరోగ్యప్రదాయిని అని తెలిసిందే. అలాగే దీని విత్తనాల్లోనూ అద్భుత పోషకాలున్నాయి. నేరేడు గింజల పొడిని ఖాళీ కడుపుతో తీసుకున్నారంటే ఈ 5 అద్బుత సమస్యలు మీ దరిచేరవు.
Jamun Consumption: వర్షాకాలంతో పాటే రుచికరమైన, ఆరోగ్యకరమైన నేరేడు పండు కూడా వచ్చేస్తుంది. కానీ, ఈ పండు వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు దక్కాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా మాత్రం తినకండి.
Fruit Combination For Health Benefits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఒక్కో పండుకి ఒక్కో ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలు ఉంటాయి. కానీ, మీరు ఇలా తిన్నారంటే మాత్రం పండ్ల వల్ల ఆరోగ్యానికి రెట్టింపు మేలు జరుగుతుంది. అదెలాగో చూద్దాం.
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.
మీరు బయట జ్యాస్ తాగుతున్నారా.. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నగరంలో కొన్ని జ్యూస్ స్టాళ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమేగాక కుళ్లిన, మెత్తబడిన పండ్లతో జ్యూస్ చేసి ఇస్తున్నారు. ఇది తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
Health Benefits of Jamun: రుచిలో వగరు, కాస్త తియ్యగా ఉండే నేరేడు పండు వేసవిలో విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో క్రమంగా తప్పకుండా నేరేడును తింటే ఎన్నో సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇక విత్తనాల పొడి తయారుచేసుకుని తింటే చాలామందిని ఇబ్బందిపెడుతున్న ఈ సమస్య కూడా తగ్గిపోతుంది.
మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్, రాంనగర్, భోలక్పూర్, శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్ వందకు 4, యాపిల్ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు.
వియత్నాం, మలేషియా, థాయ్లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...