Home » Formula E-Prix Race
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తే కేవలం రెండు రోజులు మాత్రమే పెట్టి సీఎం రేవంత్రెడ్డి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇతర అధికారులు బీఎల్ఎన్ రెడ్డి, కిషన్రావు, ఎఫ్ఈవోలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.
Arvind Kumar ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ డైరెక్టర్గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా అరవింద్పై ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. జులై 1వ తేదీన ఆయన విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Formula E scam: కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
KTR ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
KTR ACB Notice: మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.
Lando Norris: ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్లో సంచలనం నమోదైంది. వరల్డ్ చాంపియన్కు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో అనూహ్య ఫలితం వచ్చింది.