Home » Food
ఈ-కోలి వ్యాధి 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించినట్లు సీడీసీ అధికారులు చెప్తున్నారు. పది రాష్ట్రాల్లో కలిసి మెుత్తం 49 కేసులు నమోదు అయ్యాయని, వీటిలో ఎక్కువ భాగం కొలరాడో, నెబ్రాస్కాలో నమోదు అయ్యాయని ఆరోగ్య సంస్థ తెలిపింది.
వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భా విస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చిత్ర విచిత్ర రెసిపీలతో వంట చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం అతను అరటిపండు, యాపిల్, జామపండును తీసుకున్నాడు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేటులో సిద్ధం చేసుకున్నాడు. తర్వాత..
ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం భోజనం.. వీలైతే రాత్రికి కూడా.. బయటే తింటున్న రోజులివి..! దీనికితగ్గట్లే ఆన్లైన్ ఆహార పదార్థాల పంపిణీ సేవలు..!
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఇకపై రాగి జావ ఇవ్వనుంది.
టెండర్ అగ్రిమెంటు చేసుకొని తొమ్మిది నెలలు గడిచినా.. ఇంతవరకూ పౌరసరఫరాల సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. రైస్మిల్లుల నుంచి ధాన్యం లోడెత్తలేదు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏదోటి చేసి ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలని ఓ మహిళ ఫిక్స్ అయినట్లుంది. ఏం చేద్దామా.. ఏం చేద్దామా.. అని ఆలోచిస్తున్న ఆమెకు.. చివరకు ఓ బంపర్ ఐడియా వచ్చింది. చపాతీలను..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే ఇక్క పాప్కార్న్ గింజతో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె ఒకే ఒక్క పాప్ కార్న్ గింజను తీసుకుంది. తర్వాత స్టవ్పై పాన్ పెట్టి..
ఆడపడుచు సలహాతో ఐదొందల రూపాయలతో మొదలుపెట్టారు. నడివయసులో వ్యాపారానికి శ్రీకారం చుట్టి... ఆరు పదులు దాటినా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు.పచ్చళ్లు... పొడులు... అప్పడాలు... అంచెలంచెలుగా ఎదుగుతూ...సంస్థను నేడు కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లారు. ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తూ... సంప్రదాయ రుచులను ప్రపంచంలోని తెలుగువారందరికీ అందిస్తున్నారు. ‘జంధ్యాల ఫుడ్స్’ అధినేత జయప్రద జంధ్యాలతో ‘నవ్య’ మాటామంతి.
ఆహారంలో కల్తీ ఘటనలపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. అన్ని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు సహా ఆహార విక్రయశాలలపై తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కఠినమైన ఆదేశాలను జారీ చేశారు.