Home » Food and Health
జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలికల హాస్టల్లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
రాష్ట్రంలో సోమవారం నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
కాకరకాయలకు తొడిమలు తీసి మధ్యలో చాకుతో సన్నని గాటు పెట్టాలి. చెంచా సహాయంతో లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్లైన్(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్స్టామార్ట్ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Cholesterol Controlling Foods: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయ్. ఇందుకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మన శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు అనేక రకాల సమస్యలను వెంటబెట్టుకొస్తున్నాయి. అందుకే ఆరోగ్యంగా ఉండటాలంటే చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించాలి. దీనికోసం కొన్ని ఆహారాలు దానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ చిన్ని పండ్ల విత్తనాలు..
Jamun Seed Powder Health Benefits: నేరేడు పండు ఆరోగ్యప్రదాయిని అని తెలిసిందే. అలాగే దీని విత్తనాల్లోనూ అద్భుత పోషకాలున్నాయి. నేరేడు గింజల పొడిని ఖాళీ కడుపుతో తీసుకున్నారంటే ఈ 5 అద్బుత సమస్యలు మీ దరిచేరవు.
Jamun Consumption: వర్షాకాలంతో పాటే రుచికరమైన, ఆరోగ్యకరమైన నేరేడు పండు కూడా వచ్చేస్తుంది. కానీ, ఈ పండు వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు దక్కాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా మాత్రం తినకండి.
యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో రూ. 5కు దొరికే పార్లే-జి బిస్కెట్.. గాజాలో సుమారు రూ. 2,400కు అమ్ముతున్నారు.