• Home » Fish

Fish

omega-3: మొటిమలను నయం చేసే జలపుష్పాలు..

omega-3: మొటిమలను నయం చేసే జలపుష్పాలు..

జలపుష్పాలు.. అదేనండి చేపలు. అవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. అయితే చేపలు తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని తాజా పరిశోధనలో వెల్లడయింది. ఒమేగా 3 అమ్లాలు దండగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్ వంటి చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల నివారణకే కాదు.. అవి త్వరతిగతిన తగ్గేలా చేస్తుందని బహిర్గతమైంది.

Scheme: చేపపిల్లల పంపిణీకి 114 కోట్లు!

Scheme: చేపపిల్లల పంపిణీకి 114 కోట్లు!

ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేల నీటి వనరుల్లో... 86 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పోయాలని నిర్ణయించింది.

Viral Video: నీటి మీదుగా వెళ్తున్న పక్షి.. గాల్లోకి లేచిన చేప.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

Viral Video: నీటి మీదుగా వెళ్తున్న పక్షి.. గాల్లోకి లేచిన చేప.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

పక్షులు, చేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పక్షులు, చేపల వేటకు సంబంధించిన వీడియోలు కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు..

Viral Video: ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతున్న చేప.. గమనించిన కొంగ.. సమీపానికి వెళ్లి..

Viral Video: ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతున్న చేప.. గమనించిన కొంగ.. సమీపానికి వెళ్లి..

కొంగల వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదులు, చెరువుల్లో చేపలను ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. కొన్ని కొంగలు ఒంటి కాలిపై కదలకుండా నిలబడి.. సమీపానికి వచ్చే చేపలను ఇట్టే నోట కరచుకుంటుంటాయి. అయితే ..

TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..

TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అయ్యింది. చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

Hyderabad: మార్కెట్‌కు పోటెత్తిన మృగశిర చేపలు..

మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌(Mushirabad Fish Market)కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు...

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.

Hydarabad: చేప పిల్లల పంపిణీని కొనసాగించాలి..

Hydarabad: చేప పిల్లల పంపిణీని కొనసాగించాలి..

రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్‌ ఫెస్టివల్‌’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్‌ ముదిరాజ్‌, రాష్ట్ర యూత్‌ విభాగం అధ్యక్షుడు రంజిత్‌ ముదిరాజ్‌ తదితరులతో కలిసి మాట్లాడారు.

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

క్రూరమైన చేపగా పేరుపడ్డ ఆఫ్రికన్ టైగర్ ఫిష్ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి