Home » Facebook
కమ్యూనికేషన్ విధానాన్ని సమూలంగా మార్చేసిన ఫేస్బుక్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జుకర్బర్గ్.. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు.
Andhrapradesh: సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్స్ను హ్యాక్ చేయడం కేటుగాళ్లకు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల పోలీస్శాఖ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అవడం సంచలనంగా మారగా.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్బుక్ పేజ్నే హ్యాక్ చేశారు కేటుగాళ్లు.
టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల బాస్ మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వైరల్ గా మారారు.
విజయవాడ: త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్లో మరో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి...
Anju who Fled for Facebook to Pak: అంజూ.. నాలుగు నెలల కింద ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం రాజస్థాన్కు చెందిన అంజూ.. తన ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్థాన్కు వెళ్లడమే. అంతేనా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాకిస్థానీని పెళ్లి కూడా చేసుకుంది.
రాజస్థాన్కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు..
పాకిస్థాన్: ఫేస్ బుక్(Facebook) లో పరిచయమైన ప్రియుడి కోసం అంజూ(Anju) అనే మహిళ మతం మార్చుకుని ఫాతిమా పేరుతో పాకిస్థాన్(Pakisthan) కి వెళ్లిపోయింది మీకు గుర్తుందా. ఇప్పుడు ఆమె ఇండియా(India) తిరిగి రావాలని అనుకుటోంది. తన ఇద్దరు పిల్లలతో అంజూ అక్టోబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఇస్లాంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అని తన పేరు మార్చుకుంది.
7ఏళ్ళ పాపకు చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనుక కారణం తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.