• Home » Exit polls

Exit polls

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

Telangana Exit Polls: మరో సర్వే కూడా కాంగ్రెస్ వైపే..!! ఎన్ని సీట్లు వస్తాయంటే..?

Telangana Exit Polls: మరో సర్వే కూడా కాంగ్రెస్ వైపే..!! ఎన్ని సీట్లు వస్తాయంటే..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గురువారం వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే మాత్రం గురువారం తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం సదరు సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Five State Elections Exitpolls: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?

Five State Elections Exitpolls: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

Ashok Gehlot: రాజస్థాన్‌లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ మూడు కారణాలే కీలకం

Ashok Gehlot: రాజస్థాన్‌లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ మూడు కారణాలే కీలకం

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..

Chhattisgarh Exit polls: ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఛత్తీస్‌ఘడ్‌లో గెలుపెవరిదంటే..

Chhattisgarh Exit polls: ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఛత్తీస్‌ఘడ్‌లో గెలుపెవరిదంటే..

ఛత్తీస్‌ఘడ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విదుదల. గెలుపెవరిదంటే..

Mizoram: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

Mizoram: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

భారత్‌లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.

Rajasthan Election Exit Polls : రాజస్థాన్‌లో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

Rajasthan Election Exit Polls : రాజస్థాన్‌లో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...

Exit Polls: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్

Exit Polls: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్

త్రిపుర మళ్లీ బీజేపీదే అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.

Gujarat Exit Polls: గుజరాత్‌లో కమలం దూకుడు... ఏడోసారి అధికారంలోకి!

Gujarat Exit Polls: గుజరాత్‌లో కమలం దూకుడు... ఏడోసారి అధికారంలోకి!

గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి అధికారంలోకి రాబోతోందని...

Himachal Exit Polls: హిమాచల్ ప్రదేశ్‌లో నువ్వా నేనా?

Himachal Exit Polls: హిమాచల్ ప్రదేశ్‌లో నువ్వా నేనా?

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అధికార భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి