• Home » Exams

Exams

Telangana PSC Controversy: గ్రూప్‌-1 ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే

Telangana PSC Controversy: గ్రూప్‌-1 ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే

గ్రూప్‌-1 ఫలితాలపై వచ్చిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. కోఠి కాలేజీలో 25 శాతం మంది మహిళలు మెయిన్స్‌ రాసారని, ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో ఒక్కరికే పిలుపు వచ్చిందని వివరించింది.

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో టాప్‌ మార్కులతో మరోసారి ప్రతిభ చాటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో వేలాదిగా విద్యార్థులు అద్భుతంగా రాణించారు

 V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

వీశాట్‌ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో, మరొకరు నెల్లూరు రూరల్‌ మండలంలో మృతి చెందారు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

 Medical Exam Malpractice: ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌

Medical Exam Malpractice: ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌

ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

ఏపీ ఐసెట్ 2025కు 35,000 దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. శశి ప్రకటించారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అధిక రుసుములతో దరఖాస్తు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు

Visakhapatnam Police: పవన్‌ కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపలేదు

Visakhapatnam Police: పవన్‌ కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపలేదు

పెందుర్తి వద్ద JEE మెయిన్స్‌ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్‌ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

జేఈఈ మెయిన్‌-2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది.

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సోషల్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్లు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు, తేదీలు వెల్లడించబడ్డాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి