• Home » Exams

Exams

JEE 2025 Results: 110 మంది అభ్యర్థుల ఫలితాలు నిలుపుదల.. కారణమిదే..

JEE 2025 Results: 110 మంది అభ్యర్థుల ఫలితాలు నిలుపుదల.. కారణమిదే..

దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా, విద్యార్థుల పర్సంటై‌ల్ స్కోర్‌ను విడుదల చేసింది. అయితే..

JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది.

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల

SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.

Telangana PSC Controversy: గ్రూప్‌-1 ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే

Telangana PSC Controversy: గ్రూప్‌-1 ఫలితాలపై ఆరోపణలన్నీ అబద్ధాలే

గ్రూప్‌-1 ఫలితాలపై వచ్చిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. కోఠి కాలేజీలో 25 శాతం మంది మహిళలు మెయిన్స్‌ రాసారని, ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో ఒక్కరికే పిలుపు వచ్చిందని వివరించింది.

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో టాప్‌ మార్కులతో మరోసారి ప్రతిభ చాటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో వేలాదిగా విద్యార్థులు అద్భుతంగా రాణించారు

 V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

వీశాట్‌ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

Inter Students: ఇద్దరు ఫస్టియర్‌ విద్యార్థుల బలవన్మరణం

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో, మరొకరు నెల్లూరు రూరల్‌ మండలంలో మృతి చెందారు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

 Medical Exam Malpractice: ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌

Medical Exam Malpractice: ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌

ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

ఏపీ ఐసెట్ 2025కు 35,000 దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. శశి ప్రకటించారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అధిక రుసుములతో దరఖాస్తు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి