• Home » England

England

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

James Anderson: ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(ames Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం స్టార్ యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటివల ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా డబుల్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే ఇటివల యశస్వి ముంబైలో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

ప్రేమికుల మధ్య వివిధ రకాల సమస్యలు తలెత్తడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రేయసిని ప్రియుడు మోసం చేస్తే.. మరికొన్నిసార్లు ప్రియుడికి ప్రేయసి జలక్ ఇస్తుంటుంది. ఇంకొన్నిసార్లు..

 Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు.

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

Team India: చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని.. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.

IND (W) Vs ENG (W): అదరగొట్టిన దీప్తి శర్మ.. టీమిండియాకు భారీ ఆధిక్యం

IND (W) Vs ENG (W): అదరగొట్టిన దీప్తి శర్మ.. టీమిండియాకు భారీ ఆధిక్యం

IND (W) Vs ENG (W): ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళలు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ టెస్టులో తొలిరోజే బజ్‌బాల్ తరహాలో ఆడిన టీమిండియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

ODI World Cup: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

ODI World Cup: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

Pakistan: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటతీరు నిరాశపరిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది.

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి