Home » Enforcement Directorate
KTR: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఈడీ అనుమతించింది. కేటీఆర్ లీగల్ టీంకు అనుమతి లేదని ఈడీ తేల్చిచెప్పేసింది.
Formula E Case: ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తోంది. సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది ఈడీ. ఈ కార్ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(56)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చిందని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హజరయ్యారు.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను దాదాపు మూడు గంటలుగా ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Telangana:కేటీఆర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా మాజీ మంత్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్యుకు కట్టబెట్టిన రూ.55 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేయనుంది. ఫెమా నిబంధనలు ఉల్లగించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే.
Andhrapradesh: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.