• Home » Employees

Employees

Visakhapatnam GVMC Employee : గుండెల నిండా దేశభక్తి

Visakhapatnam GVMC Employee : గుండెల నిండా దేశభక్తి

విశాఖ నగరంలో ఓ జీవీఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు దేశభక్తిని చాటుకుంది.

Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం

Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం

నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఎస్‌ ఆపరేషనల్ వ్యవహారాలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్‌మెంట్ అథారిటీ త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తుందని వెల్లడించింది.

Karnataka Office: ఓరి మీ దుంపతెగ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ.. జాబ్ నుంచి తీసేశారని ఏం చేశాడంటే..

Karnataka Office: ఓరి మీ దుంపతెగ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ.. జాబ్ నుంచి తీసేశారని ఏం చేశాడంటే..

కర్ణాటకలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకొచ్చింది. జాబ్ నుంచి తీసేశారనే కోపంతో కంపెనీపై పగ తీర్చుకునేందుకు విచిత్రమైన ప్లాన్ వేశాడు ఓ వ్యక్తి. ఆఫీసు కార్యాలయం ముందు అతడు చేసిన పనికి ఉద్యోగులు, స్థానికులు షాకవుతున్నారు.

EPFO:ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా.. ఈ స్కీం కింద నెలకు రూ.7500..

EPFO:ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా.. ఈ స్కీం కింద నెలకు రూ.7500..

ప్రైవేటు జాబ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే..

8th Pay Commission: డబ్బులే డబ్బులు.. ఉద్యోగుల జీతం ఎంత పెరగనుందంటే..

8th Pay Commission: డబ్బులే డబ్బులు.. ఉద్యోగుల జీతం ఎంత పెరగనుందంటే..

8th Pay Commission: బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Microsoft India : ఉద్యోగాల తీసివేతలు ఉండవు

Microsoft India : ఉద్యోగాల తీసివేతలు ఉండవు

భారత్‌లోని తన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా చల్లటి కబురు చెప్పింది.

 AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!

AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్‌ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో

 Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ కోరారు.

 SERP Employees : సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌

SERP Employees : సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌

వైసీపీ హయాంలో సమ్మె చేపట్టిన సెర్ప్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్‌లొకేటెడ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్‌కుమార్‌, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి