Home » Employees
బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో పెద్ద హైడ్రామా సాగుతోంది. విడపనకల్లు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడినా.. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. అక్రమాలు బయటపడినపుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. అధికారులే.. తర్వాత ఉన్నఫలంగా వద్దంటూ ఉత్తర్వులిచ్చారట. పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినా కనీసం...
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఎనిమిదో వేతన సంఘం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరో తీపి కబురు అందించింది. 8వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగులకు బకాయిపడిన 18 నెలల డియర్నెస్ అలవెన్స్ (DA), డీఆర్ బకాయిలు రెండు విడతల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.
సంస్థను అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో ఒకటి తమ ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి మంచి ఫలితాలు రాబట్టడం. సాధారణంగా డబ్బు, పవర్ న్యాప్ పీరియడ్ ఇలా ఎన్నోరకాల సదుపాయాలు కల్పించడం వినే ఉంటారు. ఓ కంపెనీ మరో అడుగు ముందుకేసి ఏకంగా తమ ఉద్యోగులకు తాగినంత మద్యం ఉచితంగా ఇస్తోంది. పైగా అదనంగా ఈ ప్రయోజనాలూ కల్పిస్తోంది.
డేటా భద్రతా సమస్యల కారణంగా ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కు ఉద్యోగులు ఇక మీదట దూరంగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు.
మండలాల్లోని గోడౌన్లకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇకపై అన్ని గోడౌన్లకు రెగ్యులర్ హౌసింగ్ ఏఈలు..
Minister Nara Lokesh Name Plate: ఏపీ మంత్రి నారా లోకేష్కు అవమానం జరిగింది. ఓ సమావేశంలో డయాస్ మీద ఉండాల్సిన నేమ్ ప్లేట్ మరోచోట ఉండటం చర్చకు దారి తీసింది. నేమ్ ప్లేట్ ఉన్న స్థలం చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్య పోవడమే కాకుండా.. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.