• Home » Employees

Employees

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇక ఆ నిబంధన తప్పనిసరి

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇక ఆ నిబంధన తప్పనిసరి

నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

Hyderabad: 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు!

Hyderabad: 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు!

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా మల్టీజోన్‌-1లోని 19 జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అఽధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

Hyderabad: ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

Hyderabad: ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇంకా కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరాయి.

Kaleshwaram Project: సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థలపై గురి!

Kaleshwaram Project: సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థలపై గురి!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్‌ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Hyderabad: అటవీ సిబ్బందిపై దాడులను సహించం..

Hyderabad: అటవీ సిబ్బందిపై దాడులను సహించం..

పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

Hyderabad: సాధారణ బదిలీలు ఎప్పుడు?

Hyderabad: సాధారణ బదిలీలు ఎప్పుడు?

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు సకాలంలో జరగకపోవడంతో వారంతా సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయాల్సివస్తోంది. కొందరు ఉద్యోగులు 15 ఏళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతుండగా, మరికొందరు పదేళ్లుగా, ఇంకొందరు ఐదేళ్లుగా ఒకే కుర్చీకి పరిమితమయ్యారు.

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌

Hyderabad: ప్రభుత్వ ఒత్తిడి వల్లే!

Hyderabad: ప్రభుత్వ ఒత్తిడి వల్లే!

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.

TG: ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు మోక్షం!

TG: ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు మోక్షం!

తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల సమస్య త్వరలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి