• Home » Eluru

Eluru

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో  అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పవన్ ఆదేశాలతో అధికార యంత్రాగం అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

Fireworks: ఏలూరులో భారీ విస్పోటనం.. ఏం జరిగిందంటే

Fireworks: ఏలూరులో భారీ విస్పోటనం.. ఏం జరిగిందంటే

Andhrapradesh: ఏలూరు జిల్లాలో భారీ విస్పోటనం సంభవించింది. దీపావళి పండుగ వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Janasena Vs TDP: టీడీపీ,  జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

Janasena Vs TDP: టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Eluru: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహం.. ఎంత దారుణమంటే..

Eluru: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహం.. ఎంత దారుణమంటే..

చింతలపూడికి చెందిన కోడూరి పరిమళ అనే గర్భిణికి ఈనెల 26న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.

Women Power: సెల్యూట్ తల్లీ.. ఎంతోమందికి ఆదర్శం ఈ యువతి..

Women Power: సెల్యూట్ తల్లీ.. ఎంతోమందికి ఆదర్శం ఈ యువతి..

తన ఆకలి సైతం మర్చిపోయి ఎంతోమంది ఆకలి తీరుస్తూ.. కుటుంబ పోషణే ధ్యేయంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఓ యువతి. ఎన్నో అవమానాలు భరిస్తూ సమయానికి ఎదుటివారి ఆకలి తీరుస్తూ డెలివరీ అవతారమెత్తింది ఆ యువతి. చేసే పని ఏదైనా.. అంకిత భావం, బాధ్యత ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది.

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత

Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Leopard: చిరుతపులి భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు..

Leopard: చిరుతపులి భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు..

జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

మేము చచ్చిపోతాం..కలెక్టర్ కి వృద్ద దంపతుల లేఖ

మేము చచ్చిపోతాం..కలెక్టర్ కి వృద్ద దంపతుల లేఖ

తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తాము చనిపోవాలనుకుంటున్నామని.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కలిసి అభ్యర్థించారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయెల్, సైదు మహాలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రెండు ఎకరాల భూమి ఉంది.

AP NEWS: మేము చనిపోతాం.. అనుమతి ఇవ్వండి..  వృద్ధ దంపతుల ఆవేదన

AP NEWS: మేము చనిపోతాం.. అనుమతి ఇవ్వండి.. వృద్ధ దంపతుల ఆవేదన

తాము చనిపోతాం.. అనుమతి ఇవ్వాలని ఏలూరులో కలెక్టర్‌ను కలిసి వృద్ధ దంపతులు కోరారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి