• Home » Eluru

Eluru

Anakapalli : భర్త వేధింపులు తాళలేక కుమారుడు సహా హోంగార్డు ఆత్మహత్య

Anakapalli : భర్త వేధింపులు తాళలేక కుమారుడు సహా హోంగార్డు ఆత్మహత్య

అనకాపల్లి పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన హోంగార్డు దొండా రాంబాబు కుమార్తె ఝాన్సీకి...

Eluru : ఆస్తి వివాదంలో తాతను చంపేశాడు

Eluru : ఆస్తి వివాదంలో తాతను చంపేశాడు

ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

MRI Accident : పేస్‌మేకర్‌ రోగికి.. ఎంఆర్‌ఐ

MRI Accident : పేస్‌మేకర్‌ రోగికి.. ఎంఆర్‌ఐ

ఆమెకు గుండె జబ్బు ఉంది.. గతంలో ఆపరేషన్‌ చేసిన వైద్యులు పేస్‌ మేకర్‌ కూడా అమర్చారు.

MRI Scanning:  డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య

MRI Scanning: డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య

Andhrapradesh: ఏలూరులోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురికాకతప్పదు. స్కానింగ్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...

AP News: సంచలనం రేపుతున్న చిన్నారులపై దాడి ఘటనలు.. వీరిని ఏం చేయాలో మీరే చెప్పండి..

AP News: సంచలనం రేపుతున్న చిన్నారులపై దాడి ఘటనలు.. వీరిని ఏం చేయాలో మీరే చెప్పండి..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది.

Minister BC Janardhan Reddy : రోడ్లకు 1,149 కోట్ల నాబార్డు నిధులు

Minister BC Janardhan Reddy : రోడ్లకు 1,149 కోట్ల నాబార్డు నిధులు

ఎన్‌డీబీ పథకం కింద చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించి, ఏలూరు జిల్లా రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Eluru: అందరూ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..

Eluru: అందరూ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..

ఏలూరు: మండవల్లి మండలం బైరవపట్నం(Bairavapatnam)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

Polavaram Project: నిపుణుల మాటకే ఓటు

Polavaram Project: నిపుణుల మాటకే ఓటు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది.

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి