Home » Eluru
అనకాపల్లి పట్టణ సీఐ టీవీ విజయ్కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన హోంగార్డు దొండా రాంబాబు కుమార్తె ఝాన్సీకి...
ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.
ఆమెకు గుండె జబ్బు ఉంది.. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులు పేస్ మేకర్ కూడా అమర్చారు.
Andhrapradesh: ఏలూరులోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురికాకతప్పదు. స్కానింగ్కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, కన్న కూతురినే ఓ మహాతల్లి చిత్రహింసలకు గురి చేసింది. తల్లి అనే పదమే సిగ్గపడేలా దారుణంగా ప్రవర్తించింది.
ఎన్డీబీ పథకం కింద చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించి, ఏలూరు జిల్లా రెవెన్యూ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏలూరు: మండవల్లి మండలం బైరవపట్నం(Bairavapatnam)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది.
Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.