Home » Eluru
ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల మహిళకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు అన్వేషణ సాగించే వారు. ఇప్పుడు దానికి భిన్నంగా వైసీపీ బీసీల వేటకు దిగింది. పనిలో పనిగా ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో తెలుసుకునే ఆ దిశగా ఆరా తీస్తోంది. దీనిలో భాగంగా పార్టీలో చాన్నాళ్లుగా నానుతున్న పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపారు.
తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.
అమరావతి: పుంగనూరు-తంబళ్లపల్లే ఘటనల్లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఏలూరులో చంద్రబాబును కలిసిన......
తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.
ఏలూరు జిల్లా(Eluru district)లో దారుణం జరిగింది. కత్తితో ఇద్దరు వ్యక్తులను ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడికి భూవివాదమే(Land dispute) కారణంగా తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.
ఏలూరు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjineyulu) కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములతో (Sri Ramulu) భేటీ అయ్యారు...
వలంటీర్లపై జనసేన అధినేత పవన్కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.