Home » Eluru
తన ఆకలి సైతం మర్చిపోయి ఎంతోమంది ఆకలి తీరుస్తూ.. కుటుంబ పోషణే ధ్యేయంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఓ యువతి. ఎన్నో అవమానాలు భరిస్తూ సమయానికి ఎదుటివారి ఆకలి తీరుస్తూ డెలివరీ అవతారమెత్తింది ఆ యువతి. చేసే పని ఏదైనా.. అంకిత భావం, బాధ్యత ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది.
Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ వృద్ధ దంపతులు కలెక్టర్ను కోరారు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తాము చనిపోవాలనుకుంటున్నామని.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కలెక్టర్ను కలిసి అభ్యర్థించారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయెల్, సైదు మహాలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రెండు ఎకరాల భూమి ఉంది.
తాము చనిపోతాం.. అనుమతి ఇవ్వాలని ఏలూరులో కలెక్టర్ను కలిసి వృద్ధ దంపతులు కోరారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాథ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు.
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
జిల్లాలో ఏలూరు నగరంతో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మాత్రమే కొద్దిపాటి పెద్ద సెంటర్లు, మిగతా అంతా గ్రామీణ ప్రాంతమే. వ్యవసాయాధారిత గ్రామాల్లో కూలీలు, చిన్న వ్యాపారుల లక్ష్యంగా కాలనీ గ్యాంగ్లు అప్పులు ఇచ్చి మరీ వేధిస్తున్నారు.