Home » Elon Musk
ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ఆ తరువాతే మనషులకు అసలైన స్వేచ్ఛ వస్తుందని అన్నారు. కాలు కదపకుండానే నచ్చిన జీవనశైలిని ఎంజాయ్ చేయొచ్చని, సార్వత్రిక ఆదాయ విధానం కూడా అమల్లోకి వస్తుందని అన్నారు.
స్పెస్ ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్ షిప్ 11వ ప్రయోగం విజయవంతమైంది. సూపర్ హెవీ బూస్టర్ను నియంత్రిత విధానంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర తీరంలో కూల్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ తీసుకువచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టింది. దీన్ని మస్క్ వ్యతిరేకించారు. ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసుకున్నారు.
వలసలకు వ్యతిరేకంగా యునైట్ ది కింగ్డమ్ పేరిట లండన్లో తాజాగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వర్చువల్గా ఎలాన్ మస్క్ ప్రసంగించారు. నిరసనకారులు తిరగబడి పోరాడకపోతే మరణం తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీది ఆత్మహత్య అయ్యుండొచ్చన్న ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ వాదనలను ఎలాన్ మస్క్ తోసి పుచ్చారు. అతడిది హత్యే అని కరాఖండీగా తేల్చి చెప్పారు.
ట్రంప్ ప్రాపకం కోసం భారత్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న పీటర్ నవారో మాటలన్నీ అబద్ధాలని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' తేల్చి చెప్పింది. నవారో పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలు తప్పని నిర్ధారించింది.
ఇటీవల కాలంలో సంచలనాలకు కేరాఫ్గా మారిన ఏఐ చాట్బాట్ గ్రోక్ తాజాగా మరో కాంట్రవర్సీకి దారి తీసింది. న్యూయార్క్లో 34 కేసుల్లో దోషిగా తేలిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద క్రిమినల్ అని పేర్కొంది. ఇది మరో వివాదానికి తెర తీసింది.
ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. చైల్డ్ పోర్నోగ్రఫీ దుర్వినియోగానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. యూఎస్ సర్క్యూట్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది.
పిల్లల కోసం విజ్ఞానదాయక కంటెంట్ను అందించే ప్రత్యేక చాట్బాట్ను తాము అభివృద్ధి చేస్తున్నట్టు ఎక్స్ఏఐ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. దీని పేరు బేబీ గ్రోక్ అని చెప్పుకొచ్చారు.
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....