• Home » Elephant

Elephant

Rajasthan: ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

Rajasthan: ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న గుట్టు రట్టు చేశారు రాజస్థాన్(Rajasthan) పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.కోటి 5 లక్షల విలువైన 8 కిలోల బరువున్న ఏనుగు దంతాన్ని(elephant tusk) ఉదయ్ పుర్‌కి కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రణాళిక వేశారు. అనంతరం వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Assam:అడవి ఏనుగు బీభత్సం.. ఫారెస్ట్ ఆఫీసర్‌ని తొక్కి చంపి విధ్వంసం

Assam:అడవి ఏనుగు బీభత్సం.. ఫారెస్ట్ ఆఫీసర్‌ని తొక్కి చంపి విధ్వంసం

అస్సాం(Assam)లోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్(Forest Officer) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జోర్హాట్‌లోని టిటాబోర్‌లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.

Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!

Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!

తనను ప్రేమగా చూసుకునే యజమాని తనను వదిలి వెళుతున్నాడని ఈ ఏనుగు ఎంత రచ్చ చేసిందో చూస్తే..

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఏ జంతువైనా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ఏనుగు ఒక్కసారి ఘీంకరించిందంటే.. ఆ శబ్ధానికి పులులు, సింహాలు సైతం ఆమడదూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు కోపంతో ...

Chittoor:  ఆపరేషన్ మదపుటేనుగు  సక్సెస్

Chittoor: ఆపరేషన్ మదపుటేనుగు సక్సెస్

జిల్లాలో ఓ మదపుటేనుగు(Elephant) అలజడి సృష్టించింది. నిన్న, ఈరోజు ఈ మదపుటేనుగు ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు తీసింది.

AP News: ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి

AP News: ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి

జిల్లాలో ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది.

Chittoor: మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్

Chittoor: మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్

చిత్తూరు: ఒంటరి మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. రామకుప్పం మండలం, నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక, జయంతి రెండు ట్రైనీ కుంకి ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ మొదలు పెట్టారు.

AP News: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో దంపతుల మృతి

AP News: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో దంపతుల మృతి

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్విగా గుర్తించారు. అలాగే బస్వా పల్లికి చెందిన

Elephants: రాష్ట్రంలో మొత్తం ఏనుగుల సంఖ్య ఎంతో తెలుసా...

Elephants: రాష్ట్రంలో మొత్తం ఏనుగుల సంఖ్య ఎంతో తెలుసా...

రాష్ట్రంలోని అటవీ ప్రాంతం 26 రేంజ్‌లుగా విభజించారు. ఆ ప్రాంతాల్లో ఏనుగుల సంచారంపై ఐదేళ్లకోసారి గణిస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది గణన చేపట్టలేదు.

Baby Elephant: పెద్ద గొయ్యిలో పడిన గున్న ఏనుగు.. జేసీబీతో అతి కష్టం మీద బయటకు తీస్తే.. మరుక్షణమే అదేం చేసిందో మీరే చూడండి..!

Baby Elephant: పెద్ద గొయ్యిలో పడిన గున్న ఏనుగు.. జేసీబీతో అతి కష్టం మీద బయటకు తీస్తే.. మరుక్షణమే అదేం చేసిందో మీరే చూడండి..!

కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ప్రాణం పోయినా మర్చిపోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి వారు కనిపించడం లేదు. పైపెచ్చు సాయం చేసిన వారికి ద్రోహం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి