• Home » Elections

Elections

Byelections 2025: మిల్కీపూర్, ఈరోడ్ ఉప ఎన్నికల తేదీ ప్రకటన

Byelections 2025: మిల్కీపూర్, ఈరోడ్ ఉప ఎన్నికల తేదీ ప్రకటన

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్‌లో మిల్కీపూర్‌లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ వంటి నేత‌ల నోట వెలువ‌డిన ప‌దాలు జ‌నాన్ని ఉత్సాహ‌ప‌రిచాయి.

ECI: భారత ఎన్నికల సంఘం కీలక జాబితా విడుదల.. విషయం ఏంటంటే..

ECI: భారత ఎన్నికల సంఘం కీలక జాబితా విడుదల.. విషయం ఏంటంటే..

లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది.

Lok Sabha : జమిలిపై ముందుకు!

Lok Sabha : జమిలిపై ముందుకు!

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును

Market: ఊరిస్తున్న ఛైర్మన్‌ పోస్టులు

Market: ఊరిస్తున్న ఛైర్మన్‌ పోస్టులు

మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది.మార్కెట్‌ కమిటీల ఛైర్మన్ల కోసం జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్‌ ఖరారు చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలందాయి.

Election: పల్లెల్లో ఎన్నికల సందడి

Election: పల్లెల్లో ఎన్నికల సందడి

వివిధ కారణాలతో రెండు సార్లు వాయిదా పడిన సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

బూత్‌ల్లో ఓటర్ల సంఖ్య పెంపుపై వివరణ ఇవ్వండి

బూత్‌ల్లో ఓటర్ల సంఖ్య పెంపుపై వివరణ ఇవ్వండి

ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఉండాల్సిన గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500 వరకు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం: ఈసీ

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం: ఈసీ

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది.

 Maharashtra CM: మహారాష్ట్ర సీఎం సస్పెన్స్‌ నేటితో క్లోజ్.. బీహార్ ఫార్ములాపై క్లారిటీ

Maharashtra CM: మహారాష్ట్ర సీఎం సస్పెన్స్‌ నేటితో క్లోజ్.. బీహార్ ఫార్ములాపై క్లారిటీ

మహారాష్ట్రలో సీఎం పదవిని ఎవరు తీసుకుంటారనే దానిపై మహాయుతి కూటమిలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ లేదా ఏక్నాథ్ షిండే వీరిలో ముఖ్యమంత్రి పదవికి బీహార్ ఫార్ములాను పునరావృతం చేసే ప్రశ్నే లేదని భారతీయ జనతా పార్టీ చెబుతోంది.

Maharashtra Congress: మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

Maharashtra Congress: మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఓటమి తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి