• Home » Election Commission of India

Election Commission of India

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

AP Election 2024:వెబ్ క్యాస్టింగ్‌పై వైసీపీ కుట్ర.. ఎన్నికల కమిషన్ ఏం చేసిదంటే..?

AP Election 2024:వెబ్ క్యాస్టింగ్‌పై వైసీపీ కుట్ర.. ఎన్నికల కమిషన్ ఏం చేసిదంటే..?

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. సమస్యాత్మాక నియోజకవర్గాలో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ లేకుండా చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను ట్రైల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ కుయుక్తులు బయట పడ్డాయి.

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి:  సాధినేని యామిని

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి: సాధినేని యామిని

రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.

AP Elections: నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం.. పోలీసులపై ఈసీ ఫైర్

AP Elections: నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం.. పోలీసులపై ఈసీ ఫైర్

నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ నిన్న (శనివారం) వచ్చారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు, అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు.

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.

Voter ID:  మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Voter ID: మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. పోలింగ్ రోజు ఈ తప్పు అస్సలు చేయకండి..

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. పోలింగ్ రోజు ఈ తప్పు అస్సలు చేయకండి..

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది. రోడ్ షోలు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ క్లోజ్ అయ్యాయి. బల్క్ ఎస్ఎంఎస్ లపై ఈసీ(Election Commission of India) నిఘా పెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి