• Home » Election Commission of India

Election Commission of India

AP Election 2024: ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయి: విజయ్ కుమార్

AP Election 2024: ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయి: విజయ్ కుమార్

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం (Election Commission) పలువురిపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (Vijay Kumar) స్పందించారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

TG Cabinet: మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే..!!

TG Cabinet: మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే..!!

తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.

 AP Elections 2024:  అల్లర్లపై రంగంలోకి సిట్... త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

AP Elections 2024: అల్లర్లపై రంగంలోకి సిట్... త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.

 AP Elections 2024: పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలపై కీలక అప్డేట్

AP Elections 2024: పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలపై కీలక అప్డేట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.

Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం

Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.

Central Election Commission  : నాలుగో దశలో   69 శాతం పోలింగ్‌

Central Election Commission : నాలుగో దశలో 69 శాతం పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్‌ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

AP Elections 2024: ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలి:  కనకమేడల రవీంద్ర కుమార్

AP Elections 2024: ఎన్నికల కమిషన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలి: కనకమేడల రవీంద్ర కుమార్

రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ (Kanakamedala Ravindra Kumar) కోరారు.

West Bengal: దీదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బీజేపీ నేతకు ఈసీ షోకాజ్ నోటీసులు

West Bengal: దీదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బీజేపీ నేతకు ఈసీ షోకాజ్ నోటీసులు

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి