• Home » Election Commission of India

Election Commission of India

EC: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై  ఎన్నికల సంఘం కీలక  మార్గదర్శకాలు

EC: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు

లోక్ సభ ఎన్నికల(Lok Sabha Polls 2024) సందర్భంగా జూన్ 4న జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం(Election Commission of India) మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు,వివిధ రాష్టా్ల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం శనివారం తెలిపింది.

Lok Sabha Election 2024: జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Lok Sabha Election 2024: జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

లోక్‌సభ 2024 ఎన్నికల (Lok Sabha Election 2024) ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. వీటి ఫలితాల కోసం పౌరులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు(counting) ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి.

Mukesh Kumar Meena: అప్రమత్తంగా ఉండండి

Mukesh Kumar Meena: అప్రమత్తంగా ఉండండి

ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.

AP HIgh Court: వైసీపీకి కి గట్టి షాక్!

AP HIgh Court: వైసీపీకి కి గట్టి షాక్!

పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Lok Sabha Election Exit Poll Results Highlights: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ

Ap Politics: సజ్జలపై క్రిమినల్‌ కేసు

Ap Politics: సజ్జలపై క్రిమినల్‌ కేసు

కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..

Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు..

AP Elections2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

AP Elections2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విసయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) ఘాటుగా స్పందించారు. మచిలిపట్నంలోని కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.

Big Breaking: ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

Big Breaking: ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి