Home » Election Commission of India
లోక్సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ పలు కీలక రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది.
ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల వేళ ఓటు హక్కుపై యువ ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు 'యూత్ ఐకాన్'గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు నియమించింది. లేటెస్ట్ వీడియోను ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్' ప్రొఫైల్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తారు.
వలంటీర్ల(Volunteers) విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. వారికి ఎలాంటి అన్యాయం జరగదని తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. వలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మద్యం, నగదు, కానుకలను తరలిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకు రూ.140 కోట్ల విలువ గల నగదు, మద్యం, కానుకలు పట్టుబడ్డాయని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటివల కేంద్ర ఎన్నికల సంఘం(election commission of india) లోక్సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగకుండానే బీజేపీ(BJP) 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ(Pema Khandu)తో సహా మొత్తం 10 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు.
ఎన్నికల విధులల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిర్ణయం తీసుకుందని ఏపీప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంసీసీ అమల్లో ఉన్నంత వరకూ ఏపీ టెట్ ఫలితాలు, ఏపీటీఆర్టీ పరీక్షలు వాయిదా వేసిందని చెప్పారు.
ఏపీ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల(lok sabha elections 2024)కు ముమ్మరంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీలు(political parties) కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఎన్నికల సంఘం(Election Commission of india) కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్(Exit polls) గురించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
లోక్ సభ ఎన్నికలకు ఈసీ(EC) సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలు వివిధ దశల్లో ఏప్రిల్ 19 నుంచి జరగనుండగా.. ఎన్నికల యుద్ధంలో గెలవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తదితర పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల గుర్తులెలా కేటాయిస్తారో తెలుసా..