• Home » Eknath Shinde

Eknath Shinde

Maharashtra: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో హింట్ ఇచ్చిన సీఎం

Maharashtra: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో హింట్ ఇచ్చిన సీఎం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సూచనప్రాయంగా తెలిపారు. రెండు విడతలుగా ఎన్నికలు ఉండవచ్చని అన్నారు.

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా..

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాకరేలు సీఎం ఏక్‌నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే)-ఎ్‌ససీపీ (అజిత్‌) పార్టీల కూటమి అయిన ‘మహాయుతి’ ఘనవిజయం సాధించింది.

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి