• Home » Eknath Shinde

Eknath Shinde

Maharashtra: శాఖల్లేని మంత్రులు, ఎందుకీ జాప్యం?.. కారణాలు ఇవేనా?

Maharashtra: శాఖల్లేని మంత్రులు, ఎందుకీ జాప్యం?.. కారణాలు ఇవేనా?

ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది? అంతా సవ్యంగానే ఉందా?. మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్‌సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ , ఆయన వర్గం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఇప్పటికి 8 రోజులవుతోంది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఇంతవరకూ వారికి శాఖలు కేటాయించలేదు.

NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందా..? మహారాష్ట్రలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు సానుకూల పార్టీలు నేతలతో బీజేపీ చర్చలు జరుపుతోందా? కలిసి వచ్చే వారితో లాబీయింగ్ చేస్తోందా? తాజా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఎన్డీయే కూటమి సమావేశానికి కలిసివచ్చే పార్టీలు, నేతలను ఎన్డీయే కూటమి సమావేశాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Maharashtra political Crisis:  షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

Maharashtra political Crisis: షిండే పని అంతేనట... ఆదిత్య థాకరే సంచలన జోస్యం

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళో, రేపో జరగబోతోందంటూ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం నేత ఆదిత్య థాకరే బాంబులాంటి కబురు చెప్పారు. ఏక్‌నాథ్ షిండే తో మొదలుపెట్టి ప్రభుత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. షిండే సీఎం పదవి ప్రమాదంలో పడిందన్నారు.

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.

Maharashtra Politics: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్ థాకరే

Maharashtra Politics: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్ థాకరే

మహారాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా వరుస మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చి, ఆ పార్టీ తమదేనంటూ అజిత్‌పవార్ ఈసీని ఆశ్రయించిన వ్యవహారం ఇంకా సద్దుమణగక మునుపే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌థాకరే శుక్రవారంనాడు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకున్నారు.

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.

Maharasthra Politics: మరింత మందికి మంత్రి కొలువులు

Maharasthra Politics: మరింత మందికి మంత్రి కొలువులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేస్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ స్పీడ్..

Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ స్పీడ్..

నేషనల్ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండవ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనీ, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్‌‌ ప్రభుత్వమైందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి