Home » Education
ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు.
అమరావతిలోని విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష వీఐటీఈఈఈ 2026 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మే 3 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
జేఎన్టీయూలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేడెట్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ (బీటెక్, ఎంఎస్) పోగ్రామ్ను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది తీపి కబురే.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’.
పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ టీచర్లు పరేషాన్ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్తో సతమతమవుతున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేకే ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను..