• Home » Education News

Education News

NDA recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..

NDA recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు లక్షా 70 వేల జీతం..

కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఇటీవల 408 పోస్టులకు నోటిఫికేషన్‌ (NDA recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల అర్హత ఏంటి, ఎలా అప్లై చేయాలనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్‌తో పోలిస్తే వెబ్‌ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్‌- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి..

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

Inter Supplementary Results 2025: ఫలితాలొచ్చేశాయ్..

Inter Supplementary Results 2025: ఫలితాలొచ్చేశాయ్..

AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు

AP Teacher Transfer 2025: త్వరలో 46 వేల మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ

AP Teacher Transfer 2025: త్వరలో 46 వేల మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 46 వేల పైగా టీచర్లకు తప్పనిసరి బదిలీ ప్రారంభమైంది. 9,607 కొత్త మోడల్ ప్రైమరీ స్కూల్లలో హెచ్‌ఎంల నియామకాలు జరుగుతున్నాయి.

JEE Advanced 2025: హైదరాబాద్‌ జోన్‌ టాప్‌

JEE Advanced 2025: హైదరాబాద్‌ జోన్‌ టాప్‌

జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

AP EAPCET 2025: ఇంటర్‌ మార్కులు సరిచూసుకోవాలి

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్‌ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లోని డిక్లరేషన్‌ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్‌ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది.

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్‌ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి