• Home » Education News

Education News

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంబీఏ కోర్సు

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంబీఏ కోర్సు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనో, అటు ప్రైవేటు పాఠశాలల్లోనో ఎక్కడో ఒక్కచోట చదవాలి. కానీ అక్కడా, ఇక్కడా రెండు చోట్లా కనిపించకపోతే వారు ఎక్కడికి వెళ్లినట్లు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై....

Engineering Colleges: ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు

Engineering Colleges: ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు

రాష్ట్రంలో ఈఏడాది సుమారుగా 34 వేల ఇంజనీరింగ్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది 1.81 లక్షల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది దాదాపు 2.15 లక్షల సీట్ల భర్తీకి అనుమతి లభించింది.

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది.

Engineering: ఇంజనీరింగ్‌కు పాత ఫీజులే!

Engineering: ఇంజనీరింగ్‌కు పాత ఫీజులే!

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో కూడా పాత ఫీజులే కొనసాగనున్నాయి. నిబంధనల ప్రకారం 2025-28 విద్యా సంవత్సరం ఫీజులను సవరించాల్సి ఉండగా..

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యాసంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Engineering Counseling: మూడో వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Engineering Counseling: మూడో వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..

Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి