• Home » ED

ED

Delhi liquor Scam: మాగుంట రాఘవ బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ

Delhi liquor Scam: మాగుంట రాఘవ బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్‌పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఈడీ ముందుకు అంజన్ కుమార్ యాదవ్

నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఈడీ ముందుకు అంజన్ కుమార్ యాదవ్

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ముందు విచారణకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. గత నవంబర్‌లో ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్‌కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు.

Chikoti Praveen: ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్

Chikoti Praveen: ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది.

ED Case : బైజూస్ సీఈవోపై ఈడీ కేసు నమోదు... వల్లమాలిన ప్రేమ కురిపించిన సీఎం జగన్ ఏం చేస్తారో..!

ED Case : బైజూస్ సీఈవోపై ఈడీ కేసు నమోదు... వల్లమాలిన ప్రేమ కురిపించిన సీఎం జగన్ ఏం చేస్తారో..!

బైజూస్ ఆన్‌లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు అయ్యింది.

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణంలో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది.

MLC Kavitha : ఈడీపై కవిత పిటిషన్.. ధర్మాసనానికి మెన్షన్ చేసిన కపిల్ సిబల్...

MLC Kavitha : ఈడీపై కవిత పిటిషన్.. ధర్మాసనానికి మెన్షన్ చేసిన కపిల్ సిబల్...

ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు.

TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!

TSPSC Paper Leak: ఇక్కడ లీకై దేశాలు చుట్టేసింది? కీలక సమాచారం సేకరించిన ఈడీ!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak)లో చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ విచారణను ఈడీ పూర్తిచేసింది.

TSPSC Paper leak: ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ

TSPSC Paper leak: ప్రధాన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case)లో ప్రధాన నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో

తాజా వార్తలు

మరిన్ని చదవండి