• Home » ED

ED

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.

Breaking: సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

Breaking: సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఏం జరగనుంది?

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఏం జరగనుంది?

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.

MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..

MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.

 ED Team: ఈ రోజు గాయపడ్డారు..రేపు చనిపోవచ్చు.. టీఎంసీపై కస్సుమన్న కాంగ్రెస్

ED Team: ఈ రోజు గాయపడ్డారు..రేపు చనిపోవచ్చు.. టీఎంసీపై కస్సుమన్న కాంగ్రెస్

ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్‌‌లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.

Neville Roy Singham: అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్‌కి ఈడీ సమన్లు

Neville Roy Singham: అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్‌కి ఈడీ సమన్లు

‘న్యూస్‌క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు ​​చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Delhi liquor policy: లిక్కర్ స్కాం కేసు నిందితుల జాబితాలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’?

Delhi liquor policy: లిక్కర్ స్కాం కేసు నిందితుల జాబితాలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తుందని సమాచారం.

Vijayashanthi: కవితకు ఈడీ నోటీసులపై రాములమ్మ ట్వీట్.. పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

Vijayashanthi: కవితకు ఈడీ నోటీసులపై రాములమ్మ ట్వీట్.. పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి