Home » ED
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్ను కొనసాగిస్తున్నారు.
సుప్రీంకోర్టులో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు రాలేనని చెప్పడం వెనుక అసలు కారణాలేంటో ఆమె న్యాయవాది సోమా భరత్ మీడియాతో వివరించారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నేటి ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది.
రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై , గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.