Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నేటి ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది.
రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై , గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquior Scam Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ (ED) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) తన పదవికి రాజీనామా చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
రెండు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. నేడు ఈడీ ఆమెను ఈడీ విచారించనున్నారు. ఆమెతో పాటు ఒక న్యాయవాది సైతం వెళ్లారు.
ఎమ్మెల్సీ కవిత వీడి విచారణకు హాజరవుతున్న రోజు హైదరాబాద్లో వెలిసిన ఫ్లె్క్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి.