• Home » ED

ED

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని

MLC Kavitha Lawyer : కవిత ఈడీ విచారణకు వెళ్లకపోవడానికి కారణాలేంటో కుండబద్దలు కొట్టిన లాయర్..

MLC Kavitha Lawyer : కవిత ఈడీ విచారణకు వెళ్లకపోవడానికి కారణాలేంటో కుండబద్దలు కొట్టిన లాయర్..

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు రాలేనని చెప్పడం వెనుక అసలు కారణాలేంటో ఆమె న్యాయవాది సోమా భరత్ మీడియాతో వివరించారు..

MLC Kavitha : విచారణకు రాలేనని చెప్పిన కవిత.. కుదరదన్న ఈడీ.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

MLC Kavitha : విచారణకు రాలేనని చెప్పిన కవిత.. కుదరదన్న ఈడీ.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నేటి ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Delhi Liquor Scam : కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత.. ఈడీ విచారణపై ఉత్కంఠ

Delhi Liquor Scam : కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత.. ఈడీ విచారణపై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది.

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత

రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.

MLC Kavitha : రేపు ఈడీ విచారణ.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన కవిత

MLC Kavitha : రేపు ఈడీ విచారణ.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు (మార్చి 16) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

Delhi Liquor Scam : కవిత మాజీ ఆడిటర్‌ను విచారిస్తున్న ఈడీ.. రేపటి విచారణకు బుచ్చిబాబు వాంగ్మూలమే కీలకం

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళై , గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Delhi Liquior Scam Case: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రిజైన్

Delhi Liquior Scam Case: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రిజైన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquior Scam Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ (ED) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) తన పదవికి రాజీనామా చేశారు.

Delhi Liquor Scam: కవితతో ముడిపడిన ఈ కేసు ఈడీకే ఎందుకెళ్లిందంటే...

Delhi Liquor Scam: కవితతో ముడిపడిన ఈ కేసు ఈడీకే ఎందుకెళ్లిందంటే...

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

Delhi Liquor Scam : రెండు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ..

Delhi Liquor Scam : రెండు గంటలుగా కొనసాగుతున్న కవిత విచారణ..

రెండు గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి