• Home » ED

ED

ED: కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..

ED: కవితను గంటల తరబడి ప్రశ్నిస్తోన్న అధికారులు.. ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు.

YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది.

Delhi Liquor Policy Case: కేసీఆర్ మాట ప్రకారం..ఈడీ విచారణపై కవిత నిర్ణయం ఇది..

Delhi Liquor Policy Case: కేసీఆర్ మాట ప్రకారం..ఈడీ విచారణపై కవిత నిర్ణయం ఇది..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi Liquor Policy Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల

MLC Kavitha: ఆయన వల్లే వారి జీవితాల్లో వెలుగులు

MLC Kavitha: ఆయన వల్లే వారి జీవితాల్లో వెలుగులు

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో...

Delhi liquor Scam: మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

Delhi liquor Scam: మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను స్పెషల్‌ కోర్టు పొడిగించింది.

MP Magunta ED Enquiry: కవిత బాటలో వైసీపీ ఎంపీ.. ఈడీ రమ్మన్న టైం దాటిపోయినా...

MP Magunta ED Enquiry: కవిత బాటలో వైసీపీ ఎంపీ.. ఈడీ రమ్మన్న టైం దాటిపోయినా...

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు.

Kavitha: సుప్రీంలో ఎదురుదెబ్బ వార్తలపై కవిత క్లారిటీ

Kavitha: సుప్రీంలో ఎదురుదెబ్బ వార్తలపై కవిత క్లారిటీ

సుప్రీంకోర్టులో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.

ED Custody: అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి మరో మూడ్రోజులు కస్టడీ పొడిగింపు

ED Custody: అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి మరో మూడ్రోజులు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీని సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని

MLC Kavitha Lawyer : కవిత ఈడీ విచారణకు వెళ్లకపోవడానికి కారణాలేంటో కుండబద్దలు కొట్టిన లాయర్..

MLC Kavitha Lawyer : కవిత ఈడీ విచారణకు వెళ్లకపోవడానికి కారణాలేంటో కుండబద్దలు కొట్టిన లాయర్..

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు రాలేనని చెప్పడం వెనుక అసలు కారణాలేంటో ఆమె న్యాయవాది సోమా భరత్ మీడియాతో వివరించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి