Home » ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ ముగిసింది...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam case)లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు 8 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi Liquor Policy Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను స్పెషల్ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్ను కొనసాగిస్తున్నారు.
సుప్రీంకోర్టులో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు