• Home » ED raids

ED raids

ED inspections: మంత్రి స్నేహితుడి ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు

ED inspections: మంత్రి స్నేహితుడి ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు

దిండుగల్‌ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్‌

TS News : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఈ సారి ఎవరి కంపెనీలపై అంటే..

TS News : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఈ సారి ఎవరి కంపెనీలపై అంటే..

హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో సోదాలకు బయలుదేరిన ఈడీ అధికారులు ఏక కాలంలో పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

ED Raids: మంత్రి, ఎంపీ నివాసంపై ఈడీ దాడులు.. పెద్దఎత్తున కరెన్సీ స్వాధీనం

ED Raids: మంత్రి, ఎంపీ నివాసంపై ఈడీ దాడులు.. పెద్దఎత్తున కరెన్సీ స్వాధీనం

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.

ED: మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు.. రూ. కోట్లల్లో నగదు స్వాధీనం

ED: మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు.. రూ. కోట్లల్లో నగదు స్వాధీనం

తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో (medical colleges) ఈడీ సోదాలు(ED Raids End) ముగిశాయి. మొత్తం 12 మెడికల్‌ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ED Raids: తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

ED Raids: తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది.

ED: తెలంగాణలో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు

ED: తెలంగాణలో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు

తెలంగాణ రాష్ట్రంలో 16 ప్రాంతాల్లో ఈడీ (ED) తనిఖీలు కొనసాగుతున్నాయి.

BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం..  రంగంలోకి ఈడీ

BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం.. రంగంలోకి ఈడీ

కరోనా (Corona) విపత్తు సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. అయితే ఈ విపత్కర సమయంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో (Brihanmumbai Municipal Corporation) భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.12 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి