Home » Dwaraka Tirumala
గుజరాత్లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.
ఏలూరు: ద్వారకాతిరుమలలో శ్రీవారి గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనుంది. శేషాచల కొండ చుట్టూ 6 కి.మీ. మేర భక్తులు, గోవింద స్వాములు గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చిన వెంకన్న పాదాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభంకానుంది.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం ( Dvarakathirumala Venkanna Temple )లో పనిచేస్తున్న ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నింటినీ అధికారులు మూసివేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని సైతం అధికారులు మూసివేశారు.
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం శుక్రవారం ఉదయం అంగరంగా వైభవంగా ప్రారంభం అయింది. ఈ సందర్బంగా స్వామివార్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శేషాచల కొండపై ఆలయ అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోతుంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిని సైతం తప్పుదోవ పట్టిస్తూ వారికి సైతం నిజాలు చెప్పకుండా అబద్దాన్ని
ఏలూరు జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ శ్రీధర్ను ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు బురిడీ కొట్టించారు. రెండు రోజుల క్రితం ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానంలో వైసీపీ అభిమానులకు భోజనాలు పెట్టించారు. దీని కోసం..
నేటి నుంచి ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (Eluru MP Kotagiri Sridhar) పాదయాత్రలో తేనె టీగలు దాడి చేశాయి. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా కామవరపుకొట నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేశారు.