Home » Drugs Case
AP DGP Harish Kumar Gupta: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. హార్డ్ డిస్క్లో లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Drug Trafficking: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. వీటిని సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఎండీఎంఏ ఉన్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
గతనెల 19న కొకైన్ మత్తుమందు వెలుగు చూడగా.. తాజాగా మిథైలీన్డైయోక్సీ- ఎన్- మెథాంఫెటమిన్ (ఎండీఎంఏ) దొరికింది.
విశాఖ నగరంలోని విశాలాక్షినగర్ ప్రాంతంలో కొందరి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు టాస్క్ఫోర్స్కు సమాచారం అందడంతో...
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.
Mastan Sai Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మస్తాన్ సాయి కేసులోకి నార్కోటిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా డ్రగ్స్ పార్టీల వీడియోలపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్ పోలీసులు.. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేయనేదానిపై ఆర తీయనున్నారు.
Shekhar Basha: లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ సాయితో ఫోన్ సంభాషణపై స్పందిస్తూ.. ఆయన కేవలం సమాచారం కోసం మాట్లాడినట్లు స్పష్టం చేశారు. లావణ్య ఒక దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు శేఖర్ బాషా.
డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్(Madhapur Police Station) పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇజ్జత్నగర్ అలేఖ్య హోమ్స్(Izzatnagar Alekhya Homes)లో నివాసముంటున్న చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.