• Home » Drugs Case

Drugs Case

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు చిక్కాడు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో కలిసి దాడులు చేశారు.

 Drugs: డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు.. అరెస్ట్

Drugs: డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడు.. అరెస్ట్

Telangana: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజనీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Raja Singh: తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టాలి.. సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

Raja Singh: తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టాలి.. సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

తెలంగాణలో డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. యూపీలో యోగీ ప్రభుత్వం క్రైం రేటును కంట్రోల్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని కోరారు.

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

విశాఖ ఏజెన్సీ, అరకు లంబసింగి(Araku Lambasingi) ప్రాంతాల నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ను నగరానికి సరఫరా చేసి, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఆటకట్టించారు సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. మారేడుపల్లి పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకోవడమే కాకుండా నిందితుడి నుంచి రూ. 4,22,500 విలువైన 825 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

MLA Somireddy  : డ్రగ్స్‌పై కమిటీ వేస్తే ఎందుకంత ఉలుకు?

MLA Somireddy : డ్రగ్స్‌పై కమిటీ వేస్తే ఎందుకంత ఉలుకు?

డ్రగ్స్‌ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు

Drugs Case: ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేస్... 24 మందికి నోటీసులు జారీ

Drugs Case: ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేస్... 24 మందికి నోటీసులు జారీ

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘‘ది కేవ్ పబ్’’ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన 24 మందికి సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాల్సిందిగా రాయదుర్గం పోలీసులు ఆదేశించారు.

Drugs: హైదరాబాద్ కేవ్ పబ్‌లో డ్రగ్స్ కలకలం..

Drugs: హైదరాబాద్ కేవ్ పబ్‌లో డ్రగ్స్ కలకలం..

నగరంలోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పటికే పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో జూబ్లీహిల్స్(Jubilee Hills) సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కేవ్ పబ్‌(Cave Pub)పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్, గంజాయిని గుర్తించారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్ఓటీ(SOT), టీజీ న్యాబ్(TG NAB) అధికారులు.. మత్తుపదార్థాలు సేవించిన 24మందిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణలో సినీ నటులకూ బాధ్యత

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణలో సినీ నటులకూ బాధ్యత

‘‘డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించే బాధ్యత సినీ పరిశ్రమపైనా ఉంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు.. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దుష్పలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో .....

Steroids: బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ ఇంజక్షన్ల పట్టివేత..

Steroids: బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ ఇంజక్షన్ల పట్టివేత..

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ ఇంజక్షన్లను డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. దేహదారుఢ్యం కోసం జిమ్‌ నిర్వాహకులు స్టెరాయిడ్స్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిమ్‌లకు స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్ అమ్ముతున్న...

Pakistan: పాక్‌లో అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్

Pakistan: పాక్‌లో అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్

పాకిస్థాన్‌లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి