• Home » Drugs Case

Drugs Case

Drugs Mafia: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

Drugs Mafia: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

డ్రగ్స్ మాఫియా మరోసారి పడగ విప్పింది. ఇక్కడి మార్కెట్‌పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్టు చేసినా.. భాగ్యనగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు వదలడంలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా స్మగ్లింగ్‌కు తెరలేపుతున్నారు.

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు..

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

ఎన్‌డీపీఎస్‌ (గంజాయి) కేసుల్లో రాష్ట్రంలోని పోలీసుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్నారని..

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

‘విశాఖపట్నం కంటెయినర్‌ డ్రగ్స్‌’ కథ కంచికి చేరింది. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్‌లో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ కొకైన్‌) ఉన్నాయని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

‘‘డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంది. సదరు కేసులు కూడా నాలుగైదేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. ఇకపై అలా కుదరదు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

Hyderabad: ఒడిశా టూ హైదరాబాద్.. డ్రగ్స్‌ విక్రయిస్తూ దొరికిపోయారు..

Hyderabad: ఒడిశా టూ హైదరాబాద్.. డ్రగ్స్‌ విక్రయిస్తూ దొరికిపోయారు..

ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్‌ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.

Drug Seizure: ఏకంగా 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు

Drug Seizure: ఏకంగా 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు

పలువురు కలిసి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు పడవల్లో వెళ్తున్న క్రమంలో అధికారులు కట్టడి చేశారు. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి ఏకంగా 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Telangana: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Telangana: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

గూడూరు టోల్ ప్లాజా వద్ద నిషేధిత ఎఫెడ్రిన్ మత్తు పదార్థాలను పోలీసులు తనిఖీల్లో భాగంగా సోమవారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ క్రమంలో శ్రీయాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేసినట్లు వారు తెలిపారు.

ఔషధ నిరోధకతకు ‘ఫేజ్‌ థెరపీ’తో చెక్‌

ఔషధ నిరోధకతకు ‘ఫేజ్‌ థెరపీ’తో చెక్‌

మానవాళికి ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తున్న యాంటీబయోటిక్‌ ఔషధ నిరోధకతను (ఏఎంఆర్‌) ఎదుర్కొనేందుకు పాత వైద్య విధానమైన బ్యాక్టీరియోఫేజ్‌ థెరపీ చక్కగా ఉపయోగపడుతుందని ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ కే కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు.

ఢిల్లీలో రూ.900 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ఢిల్లీలో రూ.900 కోట్ల కొకైన్‌ స్వాధీనం

పశ్చిమ ఢిల్లీలో సుమారు రూ.900 కోట్లు విలువ చేసే 82 కిలోల నాణ్యమైన కొకైన్‌ను శుక్రవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి