• Home » Drugs Case

Drugs Case

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.

Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.

Drugs: ఢిల్లీలో కలకలం.. రూ.2 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..

Drugs: ఢిల్లీలో కలకలం.. రూ.2 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..

దేశ రాజధాని ఢిల్లీ అక్రమ రవాణాకు అడ్డగా మారుతోందా.. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను పరిశీలిస్తే అలాంటి అనుమానాలు నిజమనే చెప్పాల్సి వస్తోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ కేసును పోలీసులు ఛేదించారు.

‘మత్తు’ మూలాలపై దాడి!

‘మత్తు’ మూలాలపై దాడి!

జగన్‌ జమానాలో గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు.

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

అతడో ఐఐటీ విద్యార్థి.. కానీ, మత్తుకు బానిసై ఉన్నత చదువులను వదిలేశాడు.. మరొకడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. రూ.లక్షల్లో జీతం.. కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చేజేతులా పోగొట్టుకున్నాడు.

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎక్కడంటే

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎక్కడంటే

Telangana: ఈజీ మనీ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఎల్‌ఎస్‌డీ బ్లాడ్స్ డ్రగ్స్‌ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు.

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

Police Raid,: ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం.. 944 మంది అదుపులోకి

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయం,

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

Hyderabad Police: రూ. 8.5 కోట్ల విలువైన.. డ్రగ్స్‌ సీజ్‌

ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్‌-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్‌ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Telangana: హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.

Drugs Case: హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు జెప్టో ఉద్యోగులు అరెస్టు..

Drugs Case: హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు జెప్టో ఉద్యోగులు అరెస్టు..

నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు జెప్టో ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. బెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు రాహుల్, మహేశ్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి