Home » Doctor
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...
పుర్రె ఎముక తెరవకుండానే.. వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రికి నేటికీ సొంత భవనం లేదు. అలాగే అరకొర సౌకర్యాలతో, అద్దె భవనంలో నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం అని, అధిక కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నూనెలతో ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. మారుతున్న జీవన శైలిలో మార్పులు తప్పనిసరి అని తెలుపుతున్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఉండకూడదని సూచిస్తున్నారు.
అతిగా ఆహారం.. ఆరోగ్యానికి చేటు అని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్, నాన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని తెలుపుతున్నారు.
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.