• Home » DK Shivakumar

DK Shivakumar

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

చన్నపట్టణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.

Sri Ramulu: ముఖ్యమంత్రిని మార్చే పనిలో కాంగ్రెస్‌ నేతలు బిజీ..

Sri Ramulu: ముఖ్యమంత్రిని మార్చే పనిలో కాంగ్రెస్‌ నేతలు బిజీ..

కాంగ్రెస్‏లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్‌ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) ఎద్దేవా చేశారు.

DK Shivakumar: నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.

MLA: ఎమ్మెల్యే  ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్‌కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్‌ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

సైకిల్‌పై నుంచి జారిపడ్డ డీకే శివకుమార్‌

సైకిల్‌పై నుంచి జారిపడ్డ డీకే శివకుమార్‌

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైకిల్‌ మీద నుంచి జారిపడ్డారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బెంగళూరులో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

DK Shivakumar: సైకిలు దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం

DK Shivakumar: సైకిలు దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎకో వాక్ ర్యాలీలో డీకే శివకుమార్ మంగళవారం పాల్గొన్నారు. సైకిల్ పై విధాన సౌధకు వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి