• Home » DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: వంద కోట్ల ఆఫర్.. కాదనడంతో జైలుకు..?

DK Shivakumar: వంద కోట్ల ఆఫర్.. కాదనడంతో జైలుకు..?

కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.

Bangalore: సీఎం పదవి కోసం ఆత్రుత వద్దు..

Bangalore: సీఎం పదవి కోసం ఆత్రుత వద్దు..

సీఎం పదవి కోసం డీకే శివకుమార్‌(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్‌సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

DK Shivakumar: పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామే: డీకే సంచలన ఆరోపణ

DK Shivakumar: పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామే: డీకే సంచలన ఆరోపణ

ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలతో కూడిన పెన్‌ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్‌మెయిలింగ్‌ చేయడంలో ఆయన కింగ్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.

Viral Video: కాంగ్రెస్ కార్యకర్త చెంప పగలగొట్టిన డిప్యూటీ సీఎం.. మండిపడుతున్న బీజేపీ

Viral Video: కాంగ్రెస్ కార్యకర్త చెంప పగలగొట్టిన డిప్యూటీ సీఎం.. మండిపడుతున్న బీజేపీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..

Karnataka: డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలు వైరల్‌

Karnataka: డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలు వైరల్‌

కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్‌ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

TS Polls 2024: ఫలించిన డీకే వ్యూహం.. నేడే ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

TS Polls 2024: ఫలించిన డీకే వ్యూహం.. నేడే ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్‌లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.

Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ

Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ

ఖమ్మం లోక్‌సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.

మిస్టర్‌ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం

మిస్టర్‌ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం

‘మిస్టర్‌ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar సవాల్‌ విసిరారు.

Karnataka: సీఎంగా ఉండాలా..? వద్దా..? వరుణలో 60 వేల మెజార్టీ ఇవ్వండి

Karnataka: సీఎంగా ఉండాలా..? వద్దా..? వరుణలో 60 వేల మెజార్టీ ఇవ్వండి

కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. చామరాజనగర్ లోక్ సభ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ నారాయణ చామరాజనగర్ నుంచి కేవలం 1817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 48 వేల ఓట్లతో విజయం సాధించానని సిద్దరామయ్య గుర్తుచేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి