Home » Dikshit kidnap case
మన దేశంలో జరిగే పోటీ పరీక్షల్లో మేరుపర్వతం అనదగ్గ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో మొదటి దశ ప్రిలిమ్స్ మే 24న జరుగనుంది.
మూడేళ్ల క్రితం మహబూబాబాద్లో సంచలనం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మందసాగర్ దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా తీర్పునిచ్చింది.