Home » Digital Payments
భవిష్యత్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు కనిపించక పోవచ్చు. లావాదేవీలన్నీ డిజిటల్ గా మారిపోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మాస్టర్ కార్డు సౌత్ ఆసియా సీఈఓ గౌతమ్ అగర్వాల్ వెల్లడించారు.
జేబులో పర్సులేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్లి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే, దీనికి ఫోన్, దాన్లో ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే, ఇక ఆ పరిస్థితి ఉండదు. మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా సరకులు కొని డబ్బులు చెల్లించొచ్చు.
భారత్లో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్ చెల్లింపుల చరిత్ర మారిపోయింది.
డిజిటల్ పేమెంట్లు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి లావాదేవీలను వేగంగా, సులభంగా మర్చాయి. ఈ వాడకం పెరుగుతున్నకొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడం చాలా అవసరం.
యూపీఐ కారణంగా భారత్లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.
గూగుల్పే, ఫోన్పేలాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
స్మార్ట్ ఫోన్లతో భారత్లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులతో ప్రయాణికులకు బస్ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) చర్యలు తీసుకుంటోంది. ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)తో గూగుల్ పే, ఫోన్పే, డెబిట్, క్రెడిట్కార్డులతో(Google Pay, PhonePay, Debit, Credit Cards) పాటు ఇతర డిజిటల్ చెల్లింపులను అంగీకరించనున్నారు.
పుణ్య క్షేత్రానికి పిల్లాపాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం.. బ్రేక్ దర్శనానికో.. శ్రీఘ్రదర్శనానికో.. వత్రాలు, ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకొని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస? బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్ చేసుకోవడమూ కష్టమే! మరి..
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను (ఫోన పే, గుగూల్ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను బంద్ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు