• Home » Dharmapuri Arvind

Dharmapuri Arvind

Gachibowli: పార్టీలకతీతంగా డీఎ్‌సకు గుర్తింపు..

Gachibowli: పార్టీలకతీతంగా డీఎ్‌సకు గుర్తింపు..

తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ధర్మపురి శ్రీనివా్‌స(డీఎస్‌) అని పలువురు ప్రముఖులు కొనియాడారు.

Telangana: డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం.. నివాళులర్పించిన సీఎం రేవంత్..

Telangana: డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం.. నివాళులర్పించిన సీఎం రేవంత్..

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్‌ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Kishan reddy:  డీఎస్ అందించిన ప్రోత్సాహం మరవలేను

Kishan reddy: డీఎస్ అందించిన ప్రోత్సాహం మరవలేను

సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.

D Srinivas: మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత

D Srinivas: మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

BJP: తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు

BJP: తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు

ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్‌ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.

MP Arvind:  కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి

MP Arvind: కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి

సీఎం రేవంత్ రెడ్డిపై.. బీజేపీ ఎంపీ ధర్మపురి ‌అర్వింద్ సంచల‌న‌ కామెంట్స్ చేశారు. నేడు బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమంటూ మరోసారి అర్వింద్ స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్‌తో అయ్యే పని కాదన్నారు. ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారన్నారు.

MP Arvind: పసుపు బోర్డును తీసుకొచ్చే బాధ్యత నాది

MP Arvind: పసుపు బోర్డును తీసుకొచ్చే బాధ్యత నాది

Telangana: పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని అన్నారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బీజేపీ సభలో అర్వింద్ మాట్లాడుతూ.. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని..

Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

Telangana: నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.

Farmers: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయ్.. రికార్డు స్థాయిలో ధర

Farmers: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయ్.. రికార్డు స్థాయిలో ధర

Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి.‌ నిజామాబాద్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి